3 April, 2026 | 1:33 AM
Breaking News
మేడ్చల్ అర్బన్ ఎప్రిల్ 2 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి కార్యవర్గ సభ్యులుగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్ నియామాకమయ్యారు.
03-04-2026
మేడ్చల్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలియాబాదు,
జవహర్ నగర్,(విజయక్రాంతి): స్వయం ఉపాదే...స్వావలంబనకు ముందడుగని స్వశక్తితోనే ఏదైనా సాధించగలమని జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని గబ్బిలాల పేటలో స్వయం ఉపాధే లక్ష్యంగా వాటర్ ఫిల్టర్ ప్లాంటును గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
02-04-2026
జవహర్ నగర్/ దమ్మాయిగూడ,(విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్స్ పై అవగాహన కల్పించాలని తద్వారా ఏప్రిల్ మాసంలో అనుకున్న లక్ష్యాలను సాధించి ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేయాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ వార్డ్ ఆఫీసులో గురువారం రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.
మేడ్చల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కీసర మండలం అహ్మద్గూడలోని శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్కు చెందిన భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ విభేదాలు విషాదాంతానికి దారి తీశాయి.
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 1: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్, పెద్ద అంబర్పేట్ 52వ డివిజన్ కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న అంజనాద్రి నగర్లో భూ వివాదం తీవ్రతరమైంది.
మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): నాలుగు లేబర్ కోడులను బుధవారం నుంచి అమలు చేస్తున్నందున సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
పౌల్ట్రీ కంపెనీల ఆగడాలకు నిరసనగా జవహర్ నగర్ లోని చికెన్ షాప్ యజమానులు నిరసన తెలిపారు. ఈ మేరకు జవహర్ నగర్ లోని చికెన్ షాపుల యజమానులు సంపూర్ణంగా బుధవారం బంద్ చేపట్టి ర్యాలీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
01-04-2026
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని గబ్బిలాల పేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం కొరకు వెంటనే స్థలం కేటాయించాలని స్కూల్ నిర్మించేంతవరకు సిపిఐ పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు.
పగిలి వృధాగా పోతున్న నీటి పైపుకు మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగరావు డిమాండ్ చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా కె. కనకయ్య గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పోచారం పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన బి.రాజు వర్మ సైబర్ క్రైమ్ పీఎస్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కనకయ్యను పోచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది, పలువురు స్థానిక నాయకులు స్వాగతం పలికి సన్మానించారు.
మేడ్చల్ అర్బన్, మార్చి 31 (విజయక్రాంతి): అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు మేడ్చల్లో రాస్తారోకో చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.